Home » Airtel CEO
Airtel CEO Gopal Vittal : ఎయిర్టెల్ యూజర్లకు మెరుగైన వినియోగదారు అనుభవం, భద్రతా చర్యలు వంటి ప్రయోజనాలను అందించేందుకు సాంప్రదాయ ఫిజికల్ సిమ్ కార్డ్లకు బదులుగా ఇ-సిమ్ తీసుకోవాలని కంపెనీ సీఈఓ గోపాల్ విట్టల్ సూచించారు.
5G Services in India : భారత్లోకి అతిత్వరలోనే 5G నెట్వర్క్ అధికారికంగా అందుబాటులోకి రానుంది. భారతీయ టెలికం వినియోగదారులు 5G సర్వీసులను పొందాలంటే ఎంత మొత్తంలో చెల్లించాల్సి వస్తుందో తెలుసా?
కొవిడ్ -19 మహమ్మారి కారణంగా భారతదేశంలో 5జీ టెక్నాలజీ సర్వీసు మరికొన్ని నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్ అన్నారు.
ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా అందిస్తున్న3జీ సర్వీసులను నిలివేయనున్నట్టు ప్రకటించింది. రిలయన్స్ జియో నుంచి పోటీని తట్టుకోలేని చాలా టెలికం ఆపరేటర్ల బిజినెస్ భారీగా పడిపోయింది. జి�