Home » Akali Dal
శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, బహుజన్ సమాజ్ పార్టీ అగ్రనాయకత్వం ఈరోజు ఢిల్లీలో పాత స్నేహాన్ని బలోపేతం చేయడం, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సమన్వయం సాధించడం వంటి వాటి గురించి సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగింది. శిరోమణి, బీ�
బిహార్లోని పూర్ణియా విమానాశ్రయంలో మీటింగ్ పెట్టి.. విమానాశ్రయమే లేదని అమిత్ షా అంటున్నారని, ఇంతకంటే చోద్యం మరొకటి ఉండదని అన్నారు. దేశంలో ముస్లింలు-హిందువులకు మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, వాటిని అడ్డుకుని దేశంలో శాం
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శిరోమణి అకాళీదళ్ పార్టీ కీలక నేతగా కొనసాగిన మాజిందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు.
అకాలీదళ్ విద్యార్థి నేతను దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో విద్యార్థిసంఘం నేత అక్కడికక్కడే మృతి చెందారు.
పౌరసత్వ సవరణ చట్టానికివ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిని అల్లర్లలో బాధితులకు ఎంఐఎం ప్రజాప్రతినిధులు ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అల్లర్లలో చనిపోయిన వారంతా భారతీయులేనని ఆయన అన్నారు. ఢిల్ల�