-
Home » AKANDA BHARAT
AKANDA BHARAT
రాసిపెట్టుకోండి…2025 తర్వాత భారత్ లో పాక్ విలీనం!
March 17, 2019 / 11:39 AM IST
RSS సీనియర్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 తర్వాత పాకిస్తాన్… భారత్ లో భాగం అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ సమస్యపై ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ మాదిరి అఖండ భారత్ రూపొం�