ప్రముఖ మదుపరి (ఇన్వెస్టర్) రాకేశ్ ఝున్ఝున్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ మొట్టమొదటి కమర్షియల్ విమాన సేవలు ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి విమానం బోయింగ్ 737 మ్యాక్స్ ప్రయాణికులతో ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్ళనుంది.
బిగ్ బుల్గా పేరొందిన దిగ్గజ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝన్వాలా సైతం ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘ఆకాశ' ’ పేరుతో ఎయిర్ లైన్స్ సంస్థను నెలకొల్ప
ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా ఇవాళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ అయ్యారు.