Home » Akash Ambani Jio
Reliance AGM 2023 Updates : రిల్ 46వ AGM సమావేశంలో అనేక కీలక నిర్ణయాలను ప్రకటించింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీలను నియమించింది. నీతా అంబానీ రిల్ బోర్డు నుంచి వైదొలగారు.