దేశీయంగా అభివృద్ధి చేసిన కొత్త తరం ఆకాశ్ క్షిపణిని(Akash-NG) భారత్ విజయవంతంగా పరీక్షించింది.
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) న్యూ జెనరేషన్ ఆకాష్ క్షిపణి (Akash-NG)ని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి ఈ క్షిపణిని ప్రయోగించింది.