Home » akula satyanarayana joins janasena
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాలు గురించి మాట్లాడారు. ఈ ఆదివారం ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల పూర్వవిద్యార్థుల అందరూ కలిసి 'గెట్ టు గెథెర్' ప్రోగ్రామ్ ని నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వ
ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని ఆకుల సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చలేదన్నారు. బీజేపీకి, రాజమండ్రి అర్భన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.