Home » al qaeda
ఉత్తర మాలిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ జిహాదీలు దాడులకు తెగబడ్డారు. నైజర్ నదిలో టింబక్టు పడవ, ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులు చేశారు....
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని జిహాదీలు జరిపిన దాడిలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 32మంది రక్షణ వాలంటీర్లుతోపాటు, 10మంది సైనికులు ఉన్నారు.
నిరంకుశ బీజేపీ పాలనలో భారతదేశ ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్న తీరుతో ప్రజల్లో వాటి ప్రతిష్ట దిగజారిందన్నారు. దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికత గురించి ప్రశ్నలు త�
మొమిన్పూర్ హింసకు సంబంధించి ఆ లేఖలో బీజేపీ మూడు డిమాండ్లు ఉంచింది. సీఆర్పీఎఫ్ సిబ్బందిని తక్షణమే మోహరించాలని, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని ఆ లేఖలో డిమాండ్ చేసినట్టు సువేందు అధికారి పేర్కొన్నారు. మారణహోమానికి �
ఆల్ ఖైదా చీఫ్ అయ్మన్ అల్ జవహరీ హత్యకు అమెరికా రహస్య ఆయుధాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి జవహరీ ఇంటిపై రెండు మిసైల్స్తో దాడి జరిగిప్పటికీ బయటికి మాత్రం పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇందు కోసం హెల్ఫైర్ ఆర్9ఎక్స
అమర్నాథ్ యాత్రికులు, వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులే లక్ష్యంగా దాడులకు యత్నించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా వివిధ సెక్యూరిటీ విభాగాలకు హెచ్చరికలు జారీ చేస�
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మతోపాటు భారత్కు మద్దతు ప్రకటించాడో డచ్ ఎంపీ. ఆమెకు మద్దతుగా నిలబడాలంటూ పిలుపునిచ్చాడు. నెదర్లాండ్స్కు చెందిన గీర్ట్ వైల్డర్స్ అనే ఎంపీ తాజా వివాదంపై స్పందిస్త�
టెర్రర్ గ్రూప్ ఆల్ ఖైదా లెటర్ విడుదల చేసింది. జూన్ 6న డేట్ వేసి ఉన్న ఉత్తరంలో ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామంటూ బెదిరింపులకు దిగింది.
అల్ ఖైదా చీఫ్ బతికే ఉన్నాడు..!
అఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించగలిగామని అమెరికా చెప్పినప్పటికీ యూఎస్ పై మరో ఒకట్రెండు సంవత్సరాల్లో దాడి జరిగే..