Al qalam

    అందరూ సేఫ్.. నేనూ బతికే ఉన్నాను: జైషే చీఫ్ మసూద్

    March 16, 2019 / 01:43 PM IST

    జైషే-ఈ-మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బతికే ఉన్నాడని, ఐఎఎఫ్ వైమానిక దాడుల్లో ఉగ్రవాదులు ఎవరూ చనిపోలేదని. ఎలాంటి నష్టం జరుగలేదని జైషే సంస్థ వెల్లడించింది. మసూద్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అంటూ జేఏఈ కొట్టిపారేసింది

10TV Telugu News