Home » Alarm Bells In Joshimath
జోషిమఠ్.. ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పట్టణం. పరమ పవిత్రంగా భావించే చార్ దామ్ యాత్రల్లో ఒకటైన బద్రినాథ్ క్షేత్రానికి ముఖ ద్వారం జోషిమఠ్. అంతేకాదు, అది శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాల్లో ఒకటి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ పర్వత శిఖరం ఇప్పుడు పెద్�
ఉత్తరాఖండ్ లోని దేవభూమి జోషిమఠ్ లో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. మరిన్ని ఇళ్లకు బీటలు వారడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు కూలుతాయో తెలియని ఇళ్లలో ఉండలేక ఎముకలు కొరికే చలిలో రోడ్లపైనే గడుపుతున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ �
అసలు జోషిమఠ్ లో ఎందుకిలా జరుగుతోంది? భూమి ఎందుకు అంతలా కుంగుబాటుకు గురవుతోంది? అనేది పరిశీలిస్తే.. ప్రకృతి ప్రకోపం ప్రధానంగా చర్చకు వస్తోంది. పర్వత ప్రాంతమైన జోషిమఠ్ లో విచ్చల విడిగా భవన నిర్మాణాలు, అడ్డూ అదుపు లేకుండా కొండలు తవ్వేయడమే ఇప్ప�
కృష్ణుడు పాలించిన ద్వారక సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సముద్ర గర్భం నుంచి పలు అవశేషాలు బయటపడితే ద్వారక మునిగిపోవటం నిజమని మనం తెలుసుకున్నాం. పురావస్తు శాస్త్రవేత్తలు ద్వారక చరిత్రపై ఎన్నో ఆసక్తికర విశేషా�