Home » alert
sbi alerts customers: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ(SBI) తన కస్టమర్లను హెచ్చరించింది. బ్యాంకు అకౌంట్ ను ఆధార్ నెంబర్ తో లింక్ చేయకుంటే ఇబ్బందులు తప్పవని చెప్పింది. ఆధార్ తో లింక్ చేసుకోకుంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రావాల్సిన సబ్సిడీ ఖాత�
RBI cautions : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI)..ఓ హెచ్చరిక చేస్తోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని సూచిస్తోంది. కొన్ని రోజులుగా..ఆన్ లైన్ యాప్ మోసాలు, ఫోన్లలో జరుగుతున్న చీటర్స్ గురించి అలర్ట్ గా ఉండాలని ఖాతాదారులను అప్రమత్తం
Bird Flu : దేశాన్ని మరో వైరస్ భయపెడుతుంది. అత్యంత ప్రమాదకరమైన బర్డ్ఫ్లూ వైరస్ దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్నది. కశ్మీర్ మొదలు కేరళ వరకు వందల సంఖ్యలో వలస పక్షులు ఈ వైరస్ బారిన పడి మరణిస్తుండటంతో కేంద్రప్రభుత్వం అన్ని రాష్ర్టాలకు హెచ�
Corona new strain entering Telangana : బ్రిటన్ను కలవరపెడుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ తెలంగాణలో ప్రవేశించింది. హైదరాబాద్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు రెండు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా హన్మకొండ వ్యక్తికి కొత్త కరోనా స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయింది. కరోన�
India put on alert over new Covid strain : యూకేలో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ (corona strain) విజృంభిస్తుండటంతో.. భారత ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జాగ్రత్త చర్యలపై చర్చించేందుకు కొవిడ్-19 జాయింట్ మానిటరింగ్ గ్రూప్ అత్యవసర సమావేశానికి పిలిచింది ఆరోగ్యశాఖ. హెల్త్ డిపార
Heavy rain forecast for Hyderabad, GHMC alert : వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు తరలించారు. భాగ్యనగరానికి భారీ వర్ష సూచన ఉన్నందున నగర ప్రజలు అప్రమత్�
rainfall Again In various places hyderabad : వాన..వాన ఇక వద్దమ్మా అంటున్నారు నగర జనాలు. ఎందుకంటే నరకం చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. నగరం ప్రజల గుండెలు చెరువయ్యాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాల కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి
ALERT Krishna water levels rise : కష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. బెజవాడను భయపెడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 7 లక్షల 65 వేలకు పైగా క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో �
musi river : నిత్యం మురుగుతో దర్శనమిచ్చే మూసీనది ప్రస్తుతం వరద నీటితో పోటెత్తుతోంది. వరద పోటుతో.. అసలు అక్కడో బ్రిడ్జి ఉందనే విషయం తెలీని రీతిలో తీస్తున్న పరవళ్లు.. చూసే వాళ్లందరికి షాకిస్తున్నాయి. వరద తీవ్రత మరింత పెరిగినా.. ఈ వరదకు జోరువాన తోడైతే ప�
వాహన యజమానులు జాగ్రత్త..ఒకే ఒక డాక్యుమెంట్ లేకపోతే మీరు బీమాను పునరుద్ధరించలేకపోతారు. ఈ మేరకు ఢిల్లీ ఐఆర్డీఏఐ ఆదేశించింది. PUC సర్టిఫికేట్ లేకపోతే..బీమా పాలసీని రెన్యూవల్ చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి �