Home » alert
భారతదేశ అతి పెద్ద ప్రైవేట్ రంగ సంస్థ HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డును కలిగి ఉన్నారా? నెట్ బ్యాంకింగ్, మెుబైల్ యాప్ లను ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం జనవరి 18, 2020 న బ్యాంక్ సేవలకు అంతరాయం కలుగనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తె
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పనులు ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఓ వార్త ఇప్పుడు అయోధ్య ప్రజలనే కాకుండా దేశ ప్రజలను కూడా భయపెడుతోంది. నిఘా వర్గాలు అందించిన ఓ సమాచారంతో ఇప్పుడు యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. దేశంలో ఐక్యంగా ఉన్న హిందూ-ముస్లింల మధ్
మహారాష్ట్రలో ప్రతిపక్ష బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు శివసేన రెడీ అవుతున్నట్లు కన్పిస్తోంది. బీజేపీకి చెందిన అనేకమంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి ఫ్రెండ్స్ అవబోతున్నారంటూ బీజేపీకి అలర్ట�
బుల్ బుల్ తుఫాన్ అతి తీవ్ర తుఫాన్గా మారింది. ఒడిశా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 21 గంటల్లో చంద్బాలి ప్రాంతంలో 113 మి.మీటర్లు, డిగ్హా 48 మి.మీటర్లు.. బాలాసోర్లో రికార్డు స్థాయిలో 28 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. బుల్ బుల్ తుఫాన్ ఒడిశా, పశ�
హికా, ఫణి, క్యార్, మహా..ఇప్పుడు బుల్ బుల్ తుఫాన్. మహా తుఫాన్ ధాటికి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి బుల్ బుల్ తుఫాన్ అని పే�
ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 23న దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. దీని
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పడీనం స్థిరంగా ఉంది. దీనికి అనుబంధంగా 7.6
కొన్ని రోజులుగా నిప్పులు కక్కుతున్న భానుడు కాస్త శాంతించాడు. మరో రెండు, మూడు రోజులు ఉష్ణతాపం నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగించనున్నాడు. అయితే అకాల వర్షాల రూపంలో వరుణుడు పిడుగుల వర్షాన్ని కురిపించనున్నాడు. తెలంగాణ నుంచి కొమరిన్ ప్రాంతం వర
ఫొని తుఫాన్ ఒడిషాలోని పూరీ దగ్గర తీరం దాటింది. తుఫాన్ పశ్చిమ బెంగాల్ వైపు దూసుకెళ్తోంది. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సముద్రంలో అలలు భీకరంగా ఎగసిపడ్డాయి. శుక్రవారం (మే 3, 2019)న ఉదయం 8 గంటలకు తీరాన్ని తాకాయ�
నైరుతి రుతుపవనాల రాకకు ముందు బంగాళాఖాతంలో తొలి తుఫాను ఏర్పడింది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి అది… తుఫానుగా బలపడింది. దీనికి బంగ్లాదేశ్ సూచించిన ప్రకారం ‘ఫణి’ అని నా