alert

    మొజాంబిక్ ను భయపెడుతున్న కెన్నిత్ తుఫాన్

    April 26, 2019 / 01:53 AM IST

     మొజాంబిక్ దేశాన్ని మరోసారి తుపాన్ వణికిస్తోంది.నెల రోజుల క్రితమే ఇడాయ్ తుపాన్ భీభత్సంతో మొజాంబిక్,మాలావి,జింబాబ్వే లో 900మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం విషయం తెలిసిందే. మళ్లీ కెన్నిత్ తుఫాన్ ఆ దేశ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోం�

    గాలివాన బీభత్సం : జాగ్రత్తగా ఉండాలని GHMC వార్నింగ్

    April 23, 2019 / 02:25 AM IST

    హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించడం, ఇద్దరు చనిపోవడంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మంగళవారం (ఏప్రిల్ 23,2019) నగరంలో  ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశముందని, అందరూ అప్రమ

    శ్రీలంక బాంబు పేలుళ్లు : హైదరాబాద్ లో అలర్ట్ 

    April 22, 2019 / 04:49 AM IST

    ఎక్కడ ఏ బాంబు పేలుళ్లు జరిగినా దానికి మూలాలు హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉంటున్నాయి.

    జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు

    March 7, 2019 / 07:05 AM IST

    జమ్మూ బస్టాండ్ లో బాంబు పేలుడు జరిగింది. పేలుడులో ఐదుగురికి గాయాలయ్యాయి. గురువారం(మార్చి-7,2019) మధ్యాహ్నాం 12గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. పేలుడు ఘటనపై ప్రత్యేక బ�

    అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23మంది మృతి

    March 4, 2019 / 05:20 AM IST

    అమెరికాలో మరోసారి టోర్నడోలు భీభత్సం సృష్టించాయి. అలబామా రాష్ట్రంలోని దక్షిణ లీ కౌంటీలో ఆదివారం(మార్చి-3,2019) రెండు టోర్నడోలు విరుచుకుపడటంతో 23మంది  ప్రజలు చనిపోయారని, చనిపోయినవారిలో చిన్నారులు కూడా ఉన్నారని, అనేకమంది గల్లంతయ్యారని,గల్లంత�

    సమ్మర్ అలర్ట్ : తెలంగాణలో 7, ఏపీలో 4 జిల్లాల్లో మంటలే

    March 4, 2019 / 04:12 AM IST

    ఈ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అన్నారు. 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వెళ్లే అవకాశం ఉందన్నారు. వాయవ్య దిశ నుంచి వీచే గాలుల కారణంగా వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. త

    హైఅలర్ట్ : దేశంలో 4 విమానాశ్రయాలు మూసివేత

    February 27, 2019 / 06:18 AM IST

    భారత సరిహద్దులను యుద్ధ మేఘాలు కమ్మేశాయి. పాక్ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. పాక్ కూడా ప్రతిదాడులకు దిగిందని.. రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశాం అని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. భారత్, పాక్ దేశాల మధ్య పోటాపోటీ దాడులు జరుగుతుండటంతో

    నిర్లక్ష్య ఫలితమేనా : ఉగ్రదాడిపై నిఘా సంస్థలు ముందే హెచ్చరించాయా!

    February 15, 2019 / 06:03 AM IST

    ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడికి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిఘా సంస్థలు ప్రమాదాన్ని ముందే హెచ్చరించినప్పటికీ  తగిన భద్రతా చర్యలు తీసుకోవడంలో సీఆర్పిఎఫ్ వైఫల్యం �

    బౌన్సర్లకు యమ గిరాకీ : వాలంటైన్స్ అలర్ట్

    February 14, 2019 / 03:19 AM IST

    హైదరాబాద్ : ఫిబ్రవరి 14..రానే వచ్చింది. ప్రేమికులు సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. వీరిని అడ్డుకోవడానికి వేరే వారు కూడా సిద్ధమౌతున్నారు. ఎక్కడైనా ప్రేమికులు కనిపిస్తే వారికి పెళ్లి చేసేస్తామని..లవర్స్‌ని అడ్డుకుంటామని పలువురు హెచ్చ�

10TV Telugu News