Home » alert
అయోధ్యలో రామ మందిరానికి మహా సంప్రోక్షణ మహోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆలయం పేరుతో భక్తులను దోచుకునే షాకింగ్ ముఠా బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది....
దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, గుజరాత్, తెలంగాణ, పంజాబ్,ఢిల్లీ ప్రాంతాల్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగుల చికిత్స
అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదని ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బందిని సైతం అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయించారు.
చైనా దేశంలోని పిల్లల్లో హెచ్9ఎన్2 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేరళ ఆరోగ్యశాఖ అదికారులు అప్రమత్తమయ్యారు. చైనాలోని పిల్లలకు ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ కేసులు, శ్వాసకోశ వ్యాధులు వస్తున్న దృష్ట్యా కేరళలోని వైద్యనిపుణులతో ఆ రాష్ట్ర
ముంబయి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. తనకు బిట్కాయిన్లో 1 మిలియన్ డాలర్లు చెల్లించకుంటే 48 గంటల్లో ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన టెర్మినల్ 2ను పేల్చివేస్తామని ఓ ఆగంతకుడు ఈమెయిల్ ద్వారా బెదిరించారు.....
సిక్కిం మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 19కి పెరిగింది. వరదపీడిత ప్రాంతాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. గల్లంతైన 16 మంది సైనికుల కోసం ఆర్మీ బుధవారం ఉదయం నుంచి విస్తృతంగా వెతుకుతోంది....
కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు. నిపా వైరస్ సోకిన రోగితో సన్నిహితంగా ఉన్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు ఈ వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది. నిపా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి పెరిగింది....
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి సెప్టెంబర్ 14వతేదీ వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరాం, త్రిపుర ప్రాంతా
భారత సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు లక్ష్యంగా చేసుకొని కొంతమంది మహిళా పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లు నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్లను సృష్టించారని కేంద్ర భద్రతా సంస్థలు హెచ్చరించాయి. భారత ఆర్మీ అధికారులను ఆకర్షించడానికి 14 మంది �
దేశంలో మరోసారి ప్రబలుతున్న కొవిడ్ కొత్త వేరియెంట్లపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా పిరోలా, ఎరిస్ఫైల్ ఫోటో వంటి కొవిడ్ కొత్త వేరియెంట్లు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వీటిపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది.....