ఇరాన్ నుంచి చైనాకు వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. సోమవారం ఉదయం విమానం భారత భూ భాగంలో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే విమానాన్ని న్యూఢిల్లీలో ల్యాండ్ చేసేందుకు అనుమతి కోరగా.. జైపూర్ వ�
ప్రజలందరూ విధిగా మాస్కు ధరించాలని, రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించాలని ఆదేశించారు. పదేండ్ల లోపు పిల్లలు, 60 ఏండ్లు పైబడిన వృద్ధులు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
దేశవ్యాప్తంగా ఏప్రిల్ లో 9 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 1 ఆర్థిక సంవత్సరం తొలి రోజు.. అదే రోజు పాత ఆర్థిక సంవత్సర ఖాతాల ముగింపు కావడంతో బ్యాంకులకు సెలవు.
విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్పోర్టులో కోవిడ్ పాజిటివ్గా తేలితే టిమ్స్కు తరలిస్తున్నారు. వారి ప్రైమరీ కాంటాక్ట్స్ను కూడా టిమ్స్లోనే ఉంచి చికిత్స అందజేస్తున్నారు.
ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే వర్షాలు, వరదలతో అతాలకుతలమైన రాష్ట్రానికి తుపాను గండం గడగడలాడిస్తోంది. అండమాన్లో పుట్టిన అల్పపీడనం తుపానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.
కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది.
బ్యాంకింగ్ సేవలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటుంది. వినియోగదారులను హ్యాకర్ల బారి నుంచి, ఫ్రాడ్ లావాదేవీల నుంచి కాపాడటం
తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉండగా.. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. వారికి హెచ్చరిక పంపింది. మీ ఫోన్
గ్రేటర్ హైదరాబాద్పై వరుణుడు పగబట్టాడు. నగరంలోని విస్తారంగా వర్షాలు కురిశాయి. ఎడతెరిపిలేకుండా నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షాలకు...లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.