Home » alert
తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉండగా.. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. వారికి హెచ్చరిక పంపింది. మీ ఫోన్
గ్రేటర్ హైదరాబాద్పై వరుణుడు పగబట్టాడు. నగరంలోని విస్తారంగా వర్షాలు కురిశాయి. ఎడతెరిపిలేకుండా నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షాలకు...లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
SBI Customers: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులకు ఓ హెచ్చరిక జారీచేసింది. తమ ఖాతాదారులకు చెందిన కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడనుందని ప్రకటించింది. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా వినియోగదారులకు తెలిపింది.
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. చాన్సు చిక్కితే చాలు అమాయకులను దోచుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ప్రముఖుల పేర్లతో వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రజలంతా దేవుడిగా భావించే మానవతా వాది సోనూసూద్ ని కేటుగాళ్లు వదల్లేదు. ఆయన పేరుతో డబ్బు వసూళ�
ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. లక్షద్వీప్ దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం బలపడిందని అమరావతి కేంద్రంగా ఉన్న భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఈరోజు(మే
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నవేళ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని సూచించింది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో మీకు అకౌంట్ ఉంటుందా? అయితే మీకో హెచ్చరిక. వెంటనే అలర్ట్ అవ్వండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవ్వొచ్చు. మ్యాటర్ ఏంటంటే..
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో రీతిలో ఫ్రాడ్ కి పాల్పడుతున్నారు. కేవైసీ పేరుతో ఎంతోమందిని చీట్ చేశారు. తాజాగా సైబర్ నేరగాళ్ల కన్ను క్�
sbi warns customers regarding upi fraud: ఈ మధ్య డిజిటల్ పేమెంట్లు పెరిగిపోయాయి. అదే సమయంలో మోసాలూ పెరిగాయి. ఎలాంటి యూపీఐ లావాదేవీ చేయకుండానే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతోంది. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ అలర్ట్ అయ్యింది. ఆన్లైన్ య�