-
Home » Aligarh Hooch Tragedy
Aligarh Hooch Tragedy
Aligarh Hooch Tragedy : కల్తీ మద్యం కాటు.. 55కు పెరిగిన మృతుల సంఖ్య
May 31, 2021 / 07:41 AM IST
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం(మే 20,2021) నాటికి 55 మంది చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 17మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు జేఎన్ మెడికల్ కాలేజీ, అలీగఢ్