Home » All
Free COVID-19 vaccine for all కరోనా వ్యాక్సిన్ రెడీ అవగానే తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందిచనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. వ్యాక్సిన్ కోసం ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి వసూలు చేయబోమని పళనిస్వామి తెలిపారు. దేశంలో కరోనా కేసు
ఢిల్లీలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయం లో దేశ రాజధానిలో నివసిస్తున్న ప్రజలందరికీ కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్న�
ఇక RTAకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఏమైనా..అంతా ఆన్ లైన్ లో చేసుకోవచ్చు. నేరుగా ఇంటి నుంచే కొన్ని రకాల పౌర సేవలను పొందవచ్చంటున్నారు అధికారులు. ఇందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందించింది. మరో వారం, పది రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని అధికారు