-
Home » all educational
all educational
కరోనా ఎఫెక్ట్ : ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలు మూసివేత
March 18, 2020 / 12:01 PM IST
కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేయనున్నారు.