Home » All Parties
కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు ఉండగా.. రాజేంద్రప్రసాద్, లక్ష్మణరావు మధ్యనే పోటీ ఉండడం ఖాయం.
వాడీవేడిగా శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శీతాకాలం కావటంతో బయట వాతావరణం చల్లగా ఉన్నా..పార్లమెంట్ సభల్లో మాత్రం వాతావరణం హాట్ హాట్ గా ఉండనుంది. రిజర్వేషన్లు, ధరల పెరుగుదలపై నిలదీసేందుకు విపక్షాలు సిద్ధంమయ్యాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ మా�
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 29వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 17 రోజులు ఉభయ సభల సమావేశాలు జరుగనున్నాయి.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మళ్లీ రాష్ట్ర హోదా రానుందా ? అంటే అవునని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జూన్ 24వ తేదీన ఈ సమావేశం జరుగనుంది. కేంద�
విశాఖ సాగర తీరంలో ఉద్యమ కెరటాలు ఎగసి పడుతున్నాయి. ఉక్కి పిడికిలి బిగించిన కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఉవ్వెత్తున బంద్ నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. విశాఖ ఉక్కును కాపాడుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్
ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెరుగుతోంది. పార్టీలన్నీ వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూ.. పోటీకి సై అంటున్నాయి.