Home » All The Best
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో 2020, మార్చి 19వ తేదీ గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 30 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరికో�
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు.. ఉత్కంఠగా గడుపుతున్న సమయం.. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో టీమిండియా తుది సమరానికి సిద్ధమయ్యింది. కాసేపట్లో మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో హన్మన్ సేన తలపడుత�
తెలుగు రాష్ట్రాల్లో 2020, మార్చి 04వ తేదీ బుధవారం నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రెండు రాష్ట్రాల్లో 20 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం 1750 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్కు
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ ఉద్యోగుల పోస్టుల భర్తీకి ఉద్దేశించిన రాత పరీక్షలు 2019, ఆగస్టు 01 ఆదివారం నుంచి స్టార్ట్ కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 26న మొత్తం లక్షా 26 వేల 728 పోస్టుల భర్తీకి నోటిఫికే�