Home » Alla Ayodhya Rami Reddy
అన్ని అనుకున్నట్లే జరగాలంటే రాజకీయాల్లో అసాధ్యమని, వ్యక్తి గత స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడాలనుకుంటే రాజకీయాల్లో..
నిన్న రాజీనామా చేసిన వాళ్ళకి పార్టీ చాలా అవకాశాలు ఇచ్చింది. రాజకీయాల్లో నైతికత ఉండాలి.. పార్టీకి ఉన్న పదవిని కోల్పోయేలా చెయ్యడం పార్టీకి వెన్నుపోటు పొడవడమే.
పరిస్థితి ఇలానే ఉంటే మరిన్ని దాడులు జరుగుతాయని అన్నారు.
ఈరోజు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు వైసీపీ అభ్యర్దులు విజయం సాధించారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో 173 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి నలుగురు అభ్యర్ధులకు ఓట్లు వేసేట్లుగా