Home » Allahabad High Court
భార్యా బిడ్డల్ని పోషించలేని ముస్లిం వ్యక్తి రెండో వివాహం చేసుకునే హక్కు లేదు అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తాజ్ మహల్లో ఇప్పటివరకు మూసి ఉన్న 22 గదుల్ని తెరిచేలా, పురాతత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రజనీష్ సింగ్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. ఈ గదుల్లో ఏదో మిస్టరీ ఉందని, హిందూ దేవతలకు చెందిన విగ్రహాలు ఉండొచ్చని, ఈ విషయం తేల్చాలని పిటిషన్లో కోరా�
శతాబ్దాల చరిత్ర కలిగిన తాజ్మహల్ తనలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలను దాచుకుంది. తాజ్మహల్లోని మూసి ఉన్న 22 గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయా... లేదంటే మరేవైనా ఉన్నాయా... అన్నది తెలియకపోయినా... బయట ప్రపంచం చూడని కొన్ని రహస్యాలను మాత్రం అక్కడ �
తాజ్మహల్ కొన్ని శతాబ్దాల కాలంగా అంతులేని రహస్యాలకు కూడా తనలో దాచుకుంది. ఇప్పుడు ఆ రహస్యాల గుట్టు విప్పాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. తాజ్మహల్ ఒకప్పటి హిందూ దేవాలయమన్న వాదన మరింతగా బలపడుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం కో�
భర్తపై తప్పుడు రేప్ కేసు పెట్టిన భార్యకు పదివేల రూపాయల ఫైన్ విధించింది అలహాబాద్ కోర్టు. చట్టాన్ని, న్యాయాన్ని దుర్వినియోగం చేయకూడదని, దీనివల్ల కోర్టు సమయం వృథా అవుతుందని పేర్కొంది.
ఆశిష్ మిశ్రాకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. విచారణలో సమయంలో బాధితుల హక్కును నిరాకరించబడిందని.. అలహాబాద్ హైకోర్టు అధికార పరిధిని మించిపోయిందని...
దేశంలో ఓవైపు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండగా.. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మాఘమేళా నిర్వహించబడుతోంది.
ప్రియురాలి గౌరవాన్ని ప్రియుడే కాపాడాలి!
హిందువులు భక్తి భావంతో లక్ష్మి దేవిగా పూజించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చాలారోజులుగా డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పలు రాజకీయ పార్టీలు..
భారతీయ సంస్కృతితో భాగమైన ఆవును జాతీయ జంతువుగా గుర్తించాలని అలహాబాద్ హైకోర్టు అంది. ఉత్తరప్రదేశ్ లో గోవధ నిరోధక చట్టం కింద