Home » ALLOW
సింగపూర్ దేశానికి బియ్యం ఎగుమతికి భారతదేశం అనుమతించింది. సింగపూర్ దేశంతో ప్రత్యేక సంబంధాల దృష్ట్యా సింగపూర్ వాసుల ఆహార భద్రతా అవసరాలను తీర్చడానికి బియ్యం ఎగుమతిని అనుమతించిందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది......
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. 9 మంది నిందితులకు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నిందితులకు ఆరు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.
బ్రిటిష్ ఎయిర్ వేస్ కొత్త యూనిఫామ్ తీసుకొచ్చింది. 20 ఏళ్ల తర్వాత యూనిఫామ్ లో భారీ మార్పులు చేసింది. కేబిన్ క్రూలోని మహిళలు హిజాబ్ ధరించేలా మార్పులు చేసింది. పురుషులకు త్రీ పీస్ సూట్లు ధరించే ఛాన్స్ కల్పించింది.
నాలుగు నెలలుగా యుక్రెయిన్పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యా చొరబాటును నిలువరించేలా ఆదేశ పౌరులకు జెలెన్స్కీ వీసా విధానాన్ని ప్రకటించారు.
2019లో చైనాలో కరోనా స్వైర విహారం చేయడంతో వారు భారత్కు తిరిగి వచ్చేశారు. చైనా ప్రభుత్వం ఆంక్షలతో వారంతా భారత్లోనే ఉండిపోయారు.
Ind vs Eng: Good new for fans : భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. సొంతగడ్డపై ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో జరగనున్న టెస్ట్, టీ20 వన్డే సిరీస్లకు 50 శాతం ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి…. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యం�
COVISHIELD VACCINE కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతున్న ప్రజలు వ్యాక్సిన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు అనుకూలంగా ఇవాళ భారత్ లో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. కరోనా కట్టడికోసం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనికా కంపెనీ అ
Supreme Court :ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కి.మీ మేర నిర్మించ తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై సోమవారం(డిసెంబర్-7,2020)సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిష
police allowed Farmers : ఎట్టకేలకు అన్నదాతల పోరాటం ఫలించింది. రైతు సంఘాల ఛలో ఢిల్లీ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు ఢిల్లీలోకి ప్రవేశించడానికి అనుమతినిచ్చింది. అయితే పోలీసుల మధ్య రైతులు నగరంలోకి రావాలని ఢ�
OCI, PIO card holders to travel to India కరోనా నేపథ్యంలో గత మార్చిలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిసేధం విధించిన భారత్…ఆ తర్వాత క్రమంగా ఆంక్షలు సడిలిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తాజాగా మరికొన్ని సడలింపులు ప్రకటించింది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. ఇప్పటికే కొన్�