Home » Allowed
తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై టీఎస్ పీఎస్ సీ అప్పీలుపై హైకోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుల రిమాండ్కు హైకోర్టు అనుమతించింది. ముగ్గురు నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది.
జ్ఞానవాపి మసీదులో శృంగేరి గౌరి విగ్రహం వద్ద పూజల నిర్వహణపై హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. జ్ఞానవాపి కేసు విచారణ నేపథ్యంలో వారణాసిలో హై అలర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగబోతున్నాయి. అయితే బీజేపీ ఎమ్మెల్యేల్ని అసెంబ్లీలోకి రానిస్తారా, లేదా అనే ఉత్కంఠ నెలకొంది. గత అసెంబ్లీ సెషన్స్లో బీజేపీ ఎమ్మెల్యేల్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. అప్పటి సె�
ఉద్యోగి కుటుంబ సభ్యుల అర్హతలను అనుసరించి డ్రైవర్ గ్రేడ్ – 2, కండక్టర్ గ్రేడ్-2, ఆర్టీసీ కానిస్టేబుల్, శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డ్రైవర్లకు రూ.19వేలు, కండక్టర్లకు రూ.17వేలు, ఆర్టీసీ కానిస్టేబుళ్లు, శ్రామిక్లకు రూ.15వేల చొప్పున జీ�
శబరిమలలో మండలకాల ఉత్సవం తరువాత గురువారం సాయంత్రం నుంచి ఆలయం తిరిగి తెరుచుకుంది. నిన్న ఉదయం 5 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు.
జనవరి 19వ తేదీ వరకు శబరిమల ఆలయం తెరచి ఉండనుంది. రెండేళ్ల తర్వాత పెద్దపాదం మార్గం తెరుచుకుంది. రేపటి నుంచి పెద్దపాదం మార్గంలో భక్తులను అనుమతించనున్నారు.
తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
కరోనా కట్టడికి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. సరైన మాస్క్ ఉంటేనే ప్రయాణికులను బస్సులోకి అనుమతించాలన్నారు. డ్రైవర్, కండక్టర్ విధిగా మాస్క్ ధరించాలని తెలిపారు.
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు.