Home » Allu Aravind
కరోనా అనంతరం ఏపీలో టికెట్ రేట్లు తగ్గించి, సినిమాలకి అనేక రూల్స్ పెట్టి సినీ పరిశ్రమని ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు వెళ్లి జగన్ ని కలిశారు. టికెట్ రేట్లని పెంచమని..................
ఈ షోలో పూర్తిగా సినిమాలతో పాటు సినిమాలకి సంబంధించిన కాంట్రవర్సీల గురించి కూడా మాట్లాడారు. ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల ఇష్యూ జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ పడుతుండగా మధ్యలో తమిళ్ డబ్బి
అల్లు అరవింద్ దీనికి సమాధానమిస్తూ.. నేను పూర్తిగా నెపోటిజంలో మునిగి ఉన్నాను. దీనిపై నన్ను చాలా మంది ట్రోల్ చేస్తారు. ఆ ట్రోల్స్ చేసే వాళ్ళని నేను అడుగుతున్నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి మీ కుటుంబంలో.............
బాలకృష్ణ పలు ప్రశ్నలు అడగగా గెస్టులు సమాధానాలు చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమాలకి సంబంధించి కొన్ని పదాల గురించి అడిగి వాటి గురించి చెప్పామన్నారు. ముందుగా మాస్ సినిమా గురించి..............
బాలకృష్ణ అన్ని పరిశ్రమలలో కంటే తెలుగు సినిమా ప్రత్యేకత ఏంటి అని ఇద్దర్ని నిర్మాతల్ని అడిగారు. సురేష్ బాబు మాట్లాడుతూ...............
రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడుతూ వెంకటేష్, అల్లు అర్జున్ లకి రెమ్యునరేషన్ ఇస్తారా అని అడిగారు బాలయ్యబాబు. సురేష్ బాబు దీనికి సమాధానమిస్తూ.. మా ప్రొడక్షన్ లో వెంకటేష్ సినిమా చేస్తే...............
తెలుగు సినీ పరిశ్రమని ఆ నలుగురు నిర్మాతలే రూల్ చేస్తున్నారని, థియేటర్స్ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారని చాలా మంది అంటారు. కొంతమంది ఈ విషయంలో వాళ్ళని తిడుతూ ఉంటారు కూడా. అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ దీని గురించి అడగడంతో అల్లు అరవింద్, సురేష్ బా
బాలకృష్ణ, అల్లు అరవింద్ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. దీని గురించి బాలయ్య బాబు అడిగితే అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మీరు, చిరంజీవి కాంబినేషన్ అయితే నేను నిర్మాతగా చేస్తాను............
ఈ ఎపిసోడ్ లో సినిమాలకి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలని మాట్లాడారు. బాలకృష్ణ అల్లు అరవింద్ ని ఉద్దేశించి.. మీ నాన్న గారు నటులు, మీరు కూడా కొన్ని సినిమాలు చేశారు, మరి ఎందుకని నటుడిగా తప్పుకొని నిర్మాత అయ్యారు. మీ బావకి పోటీ వస్తాడని తప్పుకోమన్�
బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ విత్ NBK షో సీజన్ 2లో నాలుగు ఎపిసోడ్లు పూర్తికాగా త్వరలో ఐదో ఎపిసోడ్ రానుంది. ఈ సారి అన్స్టాపబుల్ ఐదో ఎపిసోడ్కి అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి విచ్చేశారు.