Home » Allu Aravind
వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన భేడియా మూవీ తెలుగులో తోడేలుగా రాబోతుంది. ఈ సినిమాని తెలుగులో గీత ఆర్ట్స్ రిలీజ్ చేస్తుండగా శనివారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
తమిళ్ స్టార్ హీరో విజయ్ తో దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వరిసు సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని తెలుగులో వారసుడు పేరుతో డబ్బింగ్ చేయనున్నారు. మొదట ఈ సినిమా తెలుగు సినిమా అని చెప్పారు. కానీ తెలుగు సినిమా షూటింగ్స్ ఆపినప్పు�
గత కొంతకాలంగా తెలుగు, తమిళ సినిమాల రిలీజ్ విషయంలో తెలుగు బాక్సాఫీస్ వద్ద పెద్ద రగడ జరుగుతోంది. డబ్బింగ్ సినిమాలను కూడా సమానంగా రిలీజ్ చేయాలని కొందరు వాదిస్తుంటే, తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి మాత్రం తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ�
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్పై అల్లుఅరవింద్ కౌంటర్
ఇటీవల వస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ.. ''మనిషి జీవితంలో రోజువారీ కావాల్సిన వాటితో పాటు వినోదాన్ని కూడా కోరుకుంటాడు. అలాంటి వినోదాన్ని సినిమాలు అందిస్తున్నాయి. ప్రేక్షకులకి ఎలాంటి సినిమాలు......................
తెలుగులో కాంతార సినిమా భారీ విజయం సాధించి మంచి లాభాలు రావడంతో అల్లు అరవింద్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.............
తాజాగా అలీతో సరదాగా షోలో అల్లు అరవింద్ దీనిపై స్పందించారు. మీకు, మెగా ఫ్యామిలీకి మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి దానికి మీరేమంటారు అని అలీ అడగగా అల్లు అరవింద్ సమాధానమిస్తూ............
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ''నేను 16 ఏళ్లు వచ్చే వరకు తాతయ్య, నానమ్మలతోనే ఎక్కువగా ఉన్నాను. తాతయ్య చనిపోయిన తర్వాత నా పేరు మీద రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్..................
పద్మశ్రీ అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా అల్లు ఫ్యామిలీ నిర్మించిన ‘అల్లు స్టూడియోస్’ను అక్టోబర్ 1న గ్రాండ్గా లాంచ్ చేశారు. ఈ స్టూడియోస్ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ చేయగా.. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ భారీ ఎత్తున ఈ వేడు�
నేడు అల్లురామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా కోకాపేటలో నూతనంగా కట్టిన ఈ అల్లుస్టూడియోస్ ని ఉదయం 10 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంకు............