Home » Allu Arjun
ఇటీవల థియేటర్స్ కి జనాలు రావట్లేదు అని టాలీవుడ్ లో చర్చల మీద చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా అల్లుఅర్జున్ మాట్లాడుతూ..''ఇప్పుడున్న ట్రెండ్ ఒకటే.. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు..............
Sree Vishnu : శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న అల్లూరి సినిమా సెప్టెంబర్ 23న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మొదటిసారి ఫుల్ మాస్ యాక్షన్ సినిమాతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రాబోతున్నాడు శ్రీ విష
ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ''ఈ ఫంక్షన్ కి వచ్చి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిన మీ అందరికి థ్యాంక్యూ. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు ఆర్మీ ఉంది. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అభిమానులకి థ్యాంక్యూ...............
యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లూరి’ ఇప్పటికే సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ పవర్ఫుల్ పోలీస్ స్టోరీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, శ్రీవిష్ణు ఓ పవర్ఫుల్ ప
'ఒకే ఒక జీవితం' సినిమా సక్సెస్ అవ్వడంతో దర్శకుడిని అంతా అభినందిస్తున్నారు. సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా దర్శకుడు శ్రీ కార్తీక్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు. ఇంటర్వ్యూలో శ్రీ కార్తీక్ మాట్లాడుతూ..............
పుష్ప సినిమా సైమాలో ఏకంగా ఆరు అవార్డులు సాధించడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో స్పెషల్ ట్వీట్ చేశారు. రాజకీయాలతో పాటు, పలు అంశాలపై కూడా ట్వీట్స్ చేసే విజయసాయిరెడ్డి తాజాగా పుష్ప సినిమాపై.........
2007 సినీ'మా' అవార్డ్స్ ఫంక్షన్ లో నార్త్ వాళ్ళకి దక్షిణాది సినెమాలన్నా, తరాలన్న చిన్న చూపు.. అంటూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సభావేదిక సాక్షిగా తన బాధని వెల్లడించారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇదంతా ఇలా ఉండగా ఇటీవల జరిగిన ‘SIIMA 2022
యువ హీరో శ్రీవిష్ణు వైవిధ్యమైన కథలని ఎన్నుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు కూడా.. "విప్లవానికి నాంది చైతన్యం, చైతన్యానికి పునాది నిజాయతి, నిజాయితీకి మారుపేరు అల్లూరి సీతారామరాజు" అంటూ మరో వైవిధ్యమైన సినిమ�
కృష్ణంరాజుకు నివాళులు అర్పించిన అల్లు అర్జున్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే `సైమా`(సౌత్ ఇండియన్ ఇంటర్నేషన్ మూవీ అవార్డ్స్) అవార్డుల పురస్కారం బెంగళూరు వేదికగా ఈ శని-ఆదివారాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దక్షణాది తారలతో పాటు ఉత్తరాది తారలు కూడా హాజరవుతున్నారు.