Home » Allu Arjun
టాలీవుడ్ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు తమ సామాజిక మాధ్యమాల ద్వారా 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. తన ఇంటి ఆవరణలో ఏర్పాట�
మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా సందడి చేశారు. నిశ్చితార్థ కార్యక్రమానికి సంబంధించిన కొన్నిఫొటోలు ఇప్పటికే విడుదల కాగా, తాజాగా
మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ వెంకట చైతన్యల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా తరలివచ్చింది. ఆగస్టు 13వ తేదీ రాత్రి 8 గంటలకు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో ఎంగేజ్మెంట్ జరిగింది. కరోనా కారణంగా కేవలం…కొద్ది �
బాధ అయినా ఆనందం అయినా మగాళ్లకి(అలవాటు ఉన్నవాళ్లకి) ఠక్కున గుర్తొచ్చేది మందు.. బాధ ఎక్కువైనా, సంతోషం రెట్టింపైనా రెగ్యులర్గా తాగేదాని కన్నా డోస్ డబుల్ అవాల్సిందే. ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఆనందంతో మరో పెగ్ ఎక్స్ట్రా వేశ
అల వైకుంఠపురం.. అల్లు అర్జున్ కెరీర్ కి అదిరిపోయే హిట్. 200కోట్ల కలెక్షన్లను క్రాస్ చేసి బంపర్ హిట్ అయిన ఈ సినిమా .. ఇప్పుడు అటు బాలీవుడ్ తో పాటు సౌత్ లో మరో లాంగ్వేజ్ లో కూడా రీమేక్ అవుతోంది. రీమేక్ చేస్తున్న హీరోలిద్దరూ కార్తీక్ లే అవ్వడం మరో ఇంట
శ్రావణ మాసం ఆరంభం సందర్భంగా ఈ శ్రావణ శుక్రవారాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు తెలుగు మహిళలు.. వర మహాలక్ష్మికి వేకువ జాము నుండే పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు వారి ఇంట బుల్లి వర మహాలక్ష్మి సందడి చేసింది. స్టైలిష్ స్టార్ అల
అల్లు శత సంవత్సర సంబరారంభం సందర్భంగా అల్లు అర్జున్ కొత్త సినిమాను ప్రకటించారు. కమర్షియల్ ఎంటర్టైనర్స్ను మెసేజ్ జోడించి చెప్పగల స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో.. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పి�
తెలుగు చలన చిత్ర సీమలో పేరెన్నదగ్గ హాస్య నటుల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అల్లు రామలింగయ్య ముందు వరసులో ఉంటారు. ఎన్నో చిత్రాల్లో తనదైన అభినయంతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు. ఆయన 2004లో జూలై 31�
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’ వీరి కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రమిది. బాక్సాఫీస్ వద్ద నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా కంటే ముందు తమ�
‘పుష్ప’ తర్వాత మరో ప్యాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు ‘అల్లు అర్జున్’. మహి వి రాఘవ్తో ఓ సినిమా చేయబోతున్న అల్లు వారబ్బాయి… సింగిల్ సిట్టింగ్లోనే కథను ఫైనల్ చేసాడట. త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. అయితే.. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్�