Home » Almora
ప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు.
ప్రమాదం సమయంలో బస్సులో 40మంది ఉన్నట్లు తెలిసింది. బస్సు ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.