along with

    వరకట్నం ఇవ్వలేదని : భర్తతో కలిసి తల్లిదండ్రులను చంపిన కూతురు

    December 16, 2020 / 07:47 AM IST

    daughter killed her parents along with her husband : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. వరకట్నం కోసం కన్న తల్లిదండ్రులనే హతమార్చిందో కూతురు. తన భర్తతో కలిసి కన్నవారి గొంతుకోసి చంపేసింది. మృతులను మత్తయ్య, సుగుణమ్మగా గుర్తించారు. 4 నెలల క్రితం బ

10TV Telugu News