Already Running

    కరోనావైరస్‌ ఎఫెక్ట్: దేశవ్యాప్తంగా రైళ్లు రద్దు

    March 20, 2020 / 05:54 PM IST

    చైనాలో పుట్టి ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్.. రోజురోజుకి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోండగా.. ఇప్పటివరకు 249 మంది వ్యక్తులు కరోనాతో బాధపడుతున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది. ఇవాళ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 29 క�

10TV Telugu News