Home » Amaravathi Lands
రాజధాని అమరావతి భూములను అమ్మాలని నిర్ణయించింది. 600 ఎకరాల రాజధాని భూముల విక్రయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
రాష్ట్ర రాజధానిని 29 గ్రామాల పరిధి నుంచి 19 గ్రామాలకు పరిమితం చేసేందుకే సీఎం జగన్ అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.
రాజధాని అమరావతిలో తాను భూమి కొన్న విషయం వాస్తవమేనన్నారు టీడీపీ సభ్యుడు పయ్యావుల. ఎప్పుడు కొనుగోలు చేయడం జరిగిందో సభకు తెలిపారాయన. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎవరెవరు భూములు కొన్నారనే దానిపై మంత్రి బుగ్గన ఆధారాలతో సహా ఏపీ అసెంబ్లీలో వినిపిం�