Home » Amaravati employees
ప్రభుత్వాన్ని తాము ఎన్నడూ బ్లాక్ మెయిల్ చేయలేదని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం నాయకులు అన్నారు. తమకు రావాల్సిన హక్కులు మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాలసీలను కూడా తాము ఇప్పుడు తప్పు పట్టలేదని అన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి వచ్చే �