Amaravati Issue

  • వైసీపీ ప్రభుత్వానికి పవన్ శాపనార్థాలు

    January 21, 2020 / 08:53 AM IST

    వైసీపీ ప్రభుత్వానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శాపనార్థాలు పెట్టారు. వినాశానికి దారి తీస్తుందని, భవిష్యత్‌లో అధికారంలోకి రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులపైన దాడి చేస్తారా ? మేకులున్న లాఠీలతో లాఠీఛార్జీ చేస్తారా ?…

  • రాజధాని రగడ : రైతులకు అండగా నిలుస్తామన్న పవన్..సుజనా

    August 25, 2019 / 01:35 AM IST

    ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానిగా అమరావతి ఉండటమే సబబని జనసేన అధ్యక్షుడు పవన్‌‌కల్యాణ్ తేల్చి చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ను రాజధాని ప్రాంత రైతులు కలిశారు. తమ పోరాటానికి అండగా ఉండాలని రైతులు కోరారు. ప్రభుత్వ నిర్ణయాల్లో…

google preferred
10TV Telugu News