Home » america
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై ప్రపంచదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతకుముందే పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చిన అమెరికా మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
ఎంచుకున్న బ్రాండ్ల ఉత్పత్తులు కొనుగోలు చేసుకునే ఒక షాపింగ్ ఫీచర్ను ఇన్స్టాగ్రామ్ జోడించింది.
అగ్రదేశం అమెరికా.. టోర్నడో ధాటికి భయంతో వణికిపోతుంది. బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు ప్రజల్లో ప్రాణ భయాన్ని పుట్టిస్తున్నాయి. టెక్సాస్ సిటీ దాంతో పాటు పక్క రాష్ట్రాల్లో ఈ ప్రకృతి బీభత్సాలకు పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మంచు తుఫాను, వరదలు, ట�
నగర మేయర్ గా ఓ మేక ఎన్నికయ్యింది. ఏంటి జోక్ అనుకుంటున్నారా..కాదు అక్షరాల సత్యం. మిచిగన్లోని ఒమెనా అనే గ్రామంలో జంతువులకు జరిపిన ఎన్నికల్లో పిల్లి మేయర్ అయ్యిందనే వార్త విన్నాం. ఇప్పుడు తాజాగా ఓ నగరానికి మేయర్ గా ఓ మేక ఎన్నికయ్యింది. మేయ�
టెక్సాస్: ఓ యువకుడికి ఓ వింతైన అనుభవం ఎదురైంది. తన ఇంటికి ఎంతో ఇష్టమైన రంగును వేయించుకున్నాడు. స్థానికులు మాత్రం ఇంటి రంగుని మార్చేయాలంటూ కోర్టుకెక్కారు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.. మన ఇంటికి మనకు ఇష్టమైన రంగు వేసుకుంటాం.. చుట్టు పక్కల �
అమెరికా : అమెరికా అంటే పెద్ద గొప్పగా చెప్పుకుంటాం. అక్కడ చట్టాలు చాలా చాలా స్ట్రిక్ట్ గా అమలవుతాయని అనుకుంటాం. కానీ ఓ వ్యక్తి చేయని తప్పుకు దశాబ్దాల పాటు శిక్షను అనుభవించాడు. ఇటువంటి కేసులు ఎన్నో ఉన్నాయని వెల్లడయ్యింది. ఈ క్రమంలో క్రెయిగ్ �
ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ను సురక్షితంగా పాకిస్తాన్ చెర నుంచి విడిపించడంలో సక్సెస్ అయిన భారత్.. ఇప్పుడు మరో విషయంలో సఫలమైంది. F-16 యుద్ధ
తమ చెరలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ విడుదలకు పాకిస్తాన్ అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. అప్పటివరకు యుద్ధానికి కాలు దువ్విన పాకిస్తాన్ సడెన్గా ఎందుకు మనసు మార్చుకుంది. అభినందన్ను ఎందుకు విడుదల చేయాలనుకుంది. భారత్తో శాంతి కోరు�
పాకిస్థాన్: విదేశీ ఎయిర్ లైన్స్ ను పాకిస్థాన్ బ్యాన్ చేసింది. దీంతో అమెరికా, యూరప్ వెళ్లాలనుకునే ప్రయాణీకులకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్థాన్పై దాడులకు దిగింది. జైషే మహమ్మద్ రక్షణ శిబ
అమెరికాలోని ఫ్లోరైడ్లో నల్ల జాతీయులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన గోవర్ధన్ మృతదేహం ఉప్పల్కు చేరుకుంది. ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం చేరుకున్న మృతదేహాన్ని సొంత గ్రామమైన యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రైకంపేట గ్రామానికి తరలించారు. గోవర్ధన్