AMICABLE SOLUTION

    అయోధ్య కమిటీకి గడువు పొడిగించిన సుప్రీం

    May 10, 2019 / 05:34 AM IST

    అయోధ్య భూవివాదం కేసులో స్నేహపూర్వక పరిష్కారం కనుగొనేందుకు తమకు ఇంకా సమయం కావాలని  ఇవాళ (మే-10,2019) విచారణ సందర్భంగా  ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీ సుప్రీంకోర్టుకి తెలిపింది. దీంతో ఆగస్టు-15, 2019 వరకు మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీం సమయాన్న�

10TV Telugu News