Amid Bharat Bandh

    రైతుల ఆందోళనలు..కేంద్రం ప్రతిపాదనలు

    December 9, 2020 / 06:16 AM IST

    రైతుల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం దిగివస్తోంది. రైతు సంఘాలతో 2020, డిసెంబర్ 08వ తేదీ మంగళవారం అర్ధరాత్రి వరకూ హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. రైతుల డిమాండ్లకు సంబంధించి రాత పూర్వకంగా బుధవారం కొన్ని ప్రతిపాదనలు పంపిస్తామని అమిత్ షా హామీ ఇచ్

10TV Telugu News