Home » Amitabh Bachchan
ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ప్రాజెక్ట్-K'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో ప్రభాస్ తో పాటు అమితాబ్ కూడా పాల్గొన్నారు. మూవీలోని కీలకమైన యాక్షన్ పార్ట్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరి
బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లను బాంబుతో పేల్చేస్తామంటూ నాగ్ పూర్ పోలీస్ కంట్రోల్ కు బెదిరింపు కాల్ వచ్చింది. అంతేగాక, ముంబైలోని ముకేశ్ అంబానీకి చెందిన ఎంటీలియా భవనాన్ని కూడా పేల్చేస్తామని దుండగుడు చెప్పినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన పేరుని వాడుకుంటున్నారంటూ ఢిల్లీ కోర్ట్ని ఆశ్రయించాడు. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న సినీ, స్పోర్ట్స్ సెలెబ్రెటీస్ ఫోటోలను.. కొంతమంది వారి వ్యాపారం కోసం వాడుకుంటూ ఉంటారు. మరికొంతమంది అయితే ఏకంగా ఆ సెలెబ్రెటీస్ �
అందాల భామ రష్మిక మందన ఇప్పటికే దక్షిణాదిన ఎలాంటి క్రేజ్ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ ఓ సినిమాలో నటిస్తుందంటే, ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. నేషనల్ క్రష్గా గుర్తింపును తెచ్చుకున్న రష్మిక బ
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్, క్లాస్ అంటూ తేడా లేకుండా తన నటనతో గత నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ మెగాస్టార్ ల చక్రం ఏలుతున్నాడు బిగ్-బి అమితాబ్ బచ్చన్. నేటితో అయన 80వ వసంతంలోకి అడుగుపెడుతుండటంతో, దేశవ్యాప్తంగా అమితాబ్ కు శుభాకాంక్షలు వెల్లు�
ఆయన నటనతో మనల్ని అలరిస్తూ వస్తున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఇటీవలే రెండోసారి కరోనా భారిన పడగా కొంతకాలం షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కోలుకోవడంతో తిరిగి షూటింగ్స్ లో బిజీ అవుతున్న బిగ్ బీ తనను తా
కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. సాధారణ జనాలతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకునే సెలబ్రిటీలు కూడా రోజూ ఎవరో ఒకరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో ఇంట్లోనే ఐసొలేట్ అయి.............
బాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తోంది.....
ఇక ప్రాజెక్ట్ K సినిమా శరవేగంగా హైదరాబాద్ లోని పలు లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా హైదరాబాద్ రాయదుర్గం మెట్రో స్టేషన్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. అమితాబ్ రాయదుర్గం మెట్రో స్టేషన్ లో..............
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ మూవీ ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్....