Home » Amnesia Pub Case
అమ్నేసియా పబ్ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు నిందితుడిగా ఉన్నాడు. గతంలో అతనికి పోటెన్సీ టెస్టు చేసి, మేజర్ గా పరిగణించాలని జువైనల్ కోర్టును పోలీసులు కోరారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన జువైనల్ కోర్టు.. నిందితుడిని మేజర్ గా పరిగణిస్తూ ఆ
ఆధారాలు తారుమారు చేసి.. టైంపాస్ చేశారు..!
అమ్నేషియా పబ్ ఘటనలో.. సంచలన కోణం
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. అమ్నేషియా పబ్లో హైదరాబాద్కు చెందిన ఒక కార్పొరేట్ విద్యా సంస్థకు చెందిన 12వ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ నిర్వహించుకున్నారు.
బాలికపై లైంగికదాడి కేసులో.. ఐదుగురి ప్రయేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నిందితులపై పోక్సో చట్టం.. ఐపీసీ 323, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.