Home » AMPHAN
ఆంఫన్ తుఫాన్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడానికి ఇవాళ(మే-22,2020)ఉదయం బెంగాల్ రాజధాని కోల్ కతా చేరుకున్నారు ప్రధాని మోడీ. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలపాటు ఢిల్లీ దాటి అడుగుపెట్�
Kolkata Airport:అంపన్ తుఫాన్ పశ్చిమబెంగాల్ ను వణికించింది. కుండపోతగా వర్షం కురవడంతో కోల్ కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం జలదిగ్బంధం అయింది. రన్ వే, హ్యాంగర్స్ పూర్తిగా నీటి మునిగాయి. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీయడంతో విమానాశ్రయంలోని కొన్ని న�
అతి తీవ్ర తఫాను అంపన్ తీరం దాటడంతో ఏపీకి ముప్పు తప్పింది. తుపాన్ తీరం దాటినందున ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు తొలగించారు. ఈ తుపాన్ విశాఖ తీరానికి 401 కిలోమీటర్ల నుంచి 470 కిలోమీటర్ల దూరం మధ్య సముద్రంలో పయనించినట్టు అధికారులు తెలిపారు. తుపా�
బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రచండ తపాను అంపన్.. అత్యంత తీవ్ర తుపానుగా మారింది. 2020, మే 20వ తేదీ బుధవారం అతితీవ్ర తుఫాన్గా మారనుంది. ఒడిశాలోని పారదీప్కు దక్షిణంగా వెయ్యి కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్లోని దిఘాకు నైరుతిగా 1 వేయి 160 కిలోమీటర్లు, బంగ్ల�
బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రచండ తపాను అంపన్.. అత్యంత తీవ్ర తుపానుగా మారింది. 2020, మే 20వ తేదీ బుధవారం అతితీవ్ర తుఫాన్గా మారనుంది. మధ్యాహ్నం అంపన్ తుపాను తీరం దాటనుంది. మంగళవారం మధ్యాహ్నానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం గుండా పశ్చిమ బెంగాల్, ఒడిశా త
సూపర్ సైక్లోన్ “ఆంఫన్” రేపు(మే-20,2020) బెంగాల్ లో తీరం దాటే సమయంలో “అత్యంత తీవ్రమైన”తుఫాన్ గా మారనుందని ఇవాళ NDRF(National Disaster Response Force)చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. కరోనా, అంఫన్ తుపానులతో రెండు సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన