Home » AMRUTA FADNAVIS
నాకు రూ. 10కోట్లు ఇవ్వాలి, లేదంటే నీ వీడియోలను వైరల్ చేస్తా అంటూ ఓ డిజైనర్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృతాను బ్లాక్మెయిల్ చేసింది. అమృతా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డిజైనర్ అనిక్ష జైసింఘానీని అరెస్టు చేశారు.
తన డిజైనర్ తనను బెదిరించిందని, రూ.కోటి లంచం ఇవ్వజూపిందని అమృత ఫడ్నవిస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై గత ఫిబ్రవరిలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు వివరాల ప్రకారం.. అనిక్షా అనే మహిళ అమృత ఫడ్నవిస్ను 2021 నవంబర్లో తొ
దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మోదీని.. నవ భారతానికి.. కొత్త జాతిపితగా ఆమె అభివర్ణించింది. దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, ఒకరు గాంధీ అయితే, ఇప్పటి దేశానికి మాత్రం మోదీ జాతి పిత �
నాగ్పూర్లో రచయిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘‘మహాత్మగాంధీ ఈ దేశానికి జాతి పిత. అయితే నరేంద్రమోదీ నూతన భారతానికి జాతి పిత. మనకు ఇద్దరు జాతి పితలు ఉన్నారు. ఒకరు ఈ కాలానికి జాతి పిత అయితే మరొకరు ఆ కాలానికి జాతి పిత’’ �
గతంలో కూడా నరేంద్రమోదీని ఉద్దేశించి జాతి పిత అని వ్యాఖ్యానించారు. 2019 సంవత్సరంలో నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా అమృత ఫడ్నవీస్ శుభాకాకంక్షలు తెలిపారు. అందులో ఒక వీడియోను షేర్ చేస్తూ ‘‘జాతి పిత నరేంద్రమోదీకి జన్మదిన శుభా�
నంబర్ 19న ఔరంగాబాద్లోని బాబాసాహేబ్ అంబేద్కర్ మరట్వాడ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ కోశ్యారీ మాట్లాడుతూ ‘‘మీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఇప్పటికే రోల్ మోడల్గా ఉన్న వారి గురించి మీరు ఆలోచించకండి. మహారాష్ట్రలో కొందరు వ్యక్తు�
ముంబైలో ట్రాఫిక్ రద్దీ వల్లే దంపతులు విడాకులు తీసుకుంటున్నారు అని మహారాష్ట్రం మాజీ సీఎం ఫడ్నీవీస్ భార్య వ్యాఖ్యానించారు.
Shiv Sena hit out at Amruta Fadnavis మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ పై శివసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శివసేనపై అమృత ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యల తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో అమృత ఫడ్నవీస్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఎదుటివారి