Anajmandi

    ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం : ఫ్యాక్టరీకి అనుమతి లేదా ? 

    December 8, 2019 / 05:42 AM IST

    ఢిల్లీలోని ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండలిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 44 మంది చెందారు. 22 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీకి అనుమతి లేదని అధికారు

10TV Telugu News