Home » Anantapur Rains
కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షం నీరు చేరింది.
నిత్యం కరవు కాటకాలతో అల్లాడే అనంతపురం జిల్లాను వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోత వానలతో అనంతపురం అతలాకుతలం అవుతోంది. చెరువులు తెగిపోవడంతో వరద నీరు పోటెత్తింది. పలు కాలనీలు, పొంట పొలాలు నీట మునిగడంతో జనం అల్లాడిపోతున్నారు.