Home » Anantapur tour
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ రెండు రోజులపాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొననున్నారు.