Home » Anantapur
operation muskaan going on in AP : ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లాల్లో బుధవారం తెల్లవారుఝూమునుంచి ఆపరేషన్ ముస్కాన్ కొనసాగుతోంది. జిల్లా ఎస్పీలు, లేబర్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు మరియు ఇతర ఎ�
where is mokshagna : అనంతపురంలో చిన్నారి మోక్షజ్ఞ ఆచూకీ ఇంకా దొరకలేదు. హంద్రీనీవా కాలువలో పోలీసులు రెండు రోజులుగా గాలిస్తున్నారు. గార్లదిన్నె మండలం మార్తాడులో చిన్నారులు శశిధర్(6), మోక్షజ్ఞ(3)ను పెద్దనాన్న కొడుకు రాము కిడ్నాప్ చేశాడు. శశిధర్ హంద్రీనీవ
AP crime news అక్రమ సంబంధాల మోజులో కాపురాల్లో చిచ్చు పెట్టకుంటున్నారు కొందరు మహిళలు. ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తను ఒక్క దెబ్బకు హత్య చేసింది అనంతపురానికి చెందిన మహిళ.జిల్లాలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్ర్రీనివాస్ చౌదరి9 సంవత్సరాలక్రి�
అనంతపురం జిల్లాలో అవినీతి ఖజానా బయటపడింది. ఓ ట్రెజరర్ ఉద్యోగి కారు డ్రైవర్ బంధువు ఇంట్లో ట్రంకు పెట్టెల్లో కిలోల కొద్ది బంగారం, వెండి, పెద్ద ఎత్తున నగదు బయటపడడం సంచలనం రేకేత్తిస్తోంది. అచ్చు సినిమాను తలపించే విధంగా మారుమూల ప్రాంతంలో అవినీత�
టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్. జైలు నుంచి బయటకు వచ్చిన 24గంటల్లోనే ప్రభాకర్ రెడ్డిపై మళ్లీ కేసులు నమోదయ్యాయి. అనంతపురం పోలీసులు జేసీపై మూడు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. ఐపీసీ 353తో పాటు ఎస్సీ, ఎస్టీ అట
గ్రామస్తులకు సేవ చేయటానికి ఏపీ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ లను ప్రవేశపెట్టింది. ప్రజలకు సంక్షే పథకాలను అందజేయటంతో పాటు వారికి ప్రభుత్వం తరుపునుంచి ఏమి కావాల్సి వచ్చినా వాలంటీర్లే చూసుకోవాలి.ఈ క్రమంలో అనంతపురం జిల్లా నార్పల మండలంలో ఉయ్యాల క�
కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. కరోనా కంటే అది సోకుతుంద అనే భయం, సోకిందనే మనస్తాపం చాలామందిని చంపేస్తోంది. అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకుంది. ధర్మవరం పెరు వీధిల�
సోషల్ మీడియా వినియోగం పెరిగే కొద్దీ మోసాగాళ్లు కూడా పెరిగి పోతున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో కొందరు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ.. మాకు వారు తెలుసు, వీరు తెలుసు అని చెబుతూ మోసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కొందరు సెలబ్రిటీలు �
అనంతపురం జిల్లా వెలుగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయింది. ధర్మవరానికి కేతిరెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ తెల్లవారుజామున 3 గంటలకు అనంతపురం ఆస్పత్రికి వెళ్లాడు. ఊపి
అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం దొరికింది. ఓ వజ్రాల వ్యాపారి రూ.8లక్షల నగదు, 6 తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని ఆ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. వజ్రం దొరికిందనే వార్త బయటకు రావడంతో స్థానికు�