Home » Anantapur
అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం దొరికింది. ఓ వజ్రాల వ్యాపారి రూ.8లక్షల నగదు, 6 తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని ఆ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. వజ్రం దొరికిందనే వార్త బయటకు రావడంతో స్థానికు�
అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రబోధానంద అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ప్రభోదానంద అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆశ్రమం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రబోధానంద మృతి చెందారు. ప్రభోదానంద ఆత్మజ్ఞానం పేరుతో అనేక ప్�
కొందరు నేరగాళ్లకు ఎన్నిశిక్షలు వేసినా వాళ్లు నేరాలు చేస్తూనే ఉంటారు. ప్రముఖులను మోసం చేసి డబ్బులు కొట్టేసి జైలు కెళ్లిన నిందితులు జైలునుంచి విడుదలైన అరగంటలోనే మరొక నేరం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట బాలాజీ నాయుడు(42) రావులపాలె�
ఏపీలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. రోజు రోజుకు కేసులు అధికం అవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలువురు చనిపోతున్నారు. అనంత, కర్నూలు జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయ�
అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో దారుణం జరిగింది. వరుసకు అన్న అయ్యే మైనర్
KIA కార్ల పరిశ్రమలో ఉత్పత్తి స్టార్ట్ అయ్యింది. ఏపీలోని అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలో కియా పరిశ్రమ ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం మూడుసార్లు లాక్ డౌన్ ను కొనసాగించింది. ప్రస్తుతం 202
కరోనా వైరస్ ఓ వైపు భయకంపితులను చేస్తోంది. వైరస్ బారిన పడిన రోగులకు అహర్నిశలు వైద్యం అందిస్తున్నారు వైద్యాధికారులు. వీరు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఏపీ రాష్ట్రంలో వైరస్ రోగుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. తాజాగా మంచినీళ్లు అనుకుని శానిటైజ�
కరోనా వైరస్ ఓ వైపు భయకంపితులను చేస్తోంది. వైరస్ బారిన పడిన రోగులకు అహర్నిశలు వైద్యం అందిస్తున్నారు వైద్యాధికారులు. వీరు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఏపీ రాష్ట్రంలో వైరస్ రోగుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. తాజాగా మంచినీళ్లు అనుకుని శానిటైజ�
ఏపీలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా సోకడం కలవరాన్ని కలిగిస్తోంది.
కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలనూ వణికిస్తోంది. అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది.