Home » Anantapur
అనంతపురంలో నిత్య పెళ్లి కొడుకు గుట్టు రట్టు అయ్యింది. నలుగురు అమ్మాయిల్ని మోసం చేసి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని ఐదవ పెళ్లికి కూడా రెడీ అయిపోయాడు. ఎంత తెలివిగా మోసాలు చేసినా ఎప్పుడోకప్పుడు బైటపడక తప్పదు. గుట్టు రట్టైంది. వివరాల�
అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినవైయస్ఆర్ కంటి వెలుగు పథకంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తొలి దశలో 70లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించనుంది ప్రభుత్వం. కంటి వెలుగ�
వరుణుడు భయపెడుతున్నాడు.. భారీ వర్షాలతో బెంబేలెత్తిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ �
వాన చుక్క కోసం వేయి కళ్లతో ఎదురు చూసే రాయలసీమ ఇప్పుడు వరదలతో అల్లాడుతోంది. వర్షాలు వద్దు బాబోయ్ అంటోంది. వర్షాకాలంలో అన్ని ప్రాంతాలల్లోను కురిసే వాన రాయలసీమలో మాత్రం.. కురిసామా..వెలిసామా అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం వద్దన్నా సరే వి�
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ అనంతపురం వచ్చాడు. గురువారం అనంతపురంలో ఉన్న ఆర్డీటీ క్రికెట్ స్టేడియాన్ని సందర్శించాడు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి వెళ్తూ దారి మధ్యలో ఉన్న స్టేడియం పరిశీలించాడు. క్�
అమ్మ..అనే మాట కోసం ఏ మహిళ అయినా ఆరాపడుతుంది. మహిళ జీవితంలో అమ్మ.. అనే మాట పిలుపుతోనే పరిపూర్ణమవుతుంది.
పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి బుధవారం(ఏప్రిల్ 10, 2019) రాత్రి తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. ఆయన తన సతీమణి సమాధి దగ్గర నివాళి అర్పిస్తుండగా ఉద్వేగానికిలోనై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బిచ్చం అవసరం లేదు..కావాలంటే రూ. 500 కోట్లు తానే ఇస్తానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతి రాజధానిని చూసి కేసీఆర్ కుళ్లు పెట్టుకున్నాడని..ఏపీ ఆస్తిని కొట్టేశాడని బాబు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్..జగ�
తాడిపత్రి : తెలంగాణ సీయం కేసీఆర్ తనకు వెయ్యికోట్లు ఇవ్వటం చంద్రబాబు నాయుడు చూశారా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తన పార్లమెంట్ సభ్యులతో మద్దతిస్తానని కేసీఆర్ అంటే, వైసీపీ కిమద్దతిచ్చినట్లు చంద్రబాబు అబద్ద�
హిందూపురం లోక్ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మారనున్నారు. మాజీ సీఐ గోరంట్ల మాధవ్ ను బరిలోకి దించిన జగన్.. ఇప్పుడు అతని భార్యకు బీఫామ్ ఇస్తున్నారు.