Home » Anantapur
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూపురం, అనంతపురం పార్లమెంటు పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
వడ్డీ వ్యాపారి వద్ద నుంచి రూ.20వేలు అప్పు తీసుకున్న విద్యార్ధినిలు ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్యకు యత్నించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ముగ్గురు విద్యార్ధినిలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. స్కూలుకని వెళ్లిన ఈ ముగ్
ఏపీని మూడు రాజధానులుగా చేస్తానని సీఎంజగన్ చెప్పినప్పటి నుంచి వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. కాగా ఈ అంశంపై అనంతపురం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారథి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రా�
పోలీసు అమరవీరుడి బూటును ముద్దు పెట్టుకుని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే..ఎమ్మెల్యేలకు..మంత్రులకు సెల్యూట్ చేసే పోలీసుల్ని కాదు..మా బూట్లు నాకే పోలీసులకు ఉద్యోగాల్లో పెట�
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, రివర్స్ టెండర్స్ నుంచి కొత్త ఎక్సైజ్ విధానం వరకు అన్ని అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో తిరోగమనంలో పయనిస్తోందని మండ�
ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారనీ..ప్రస్తుతం ఎమ్మెల్యేలకు మాత్రమే పోలీసులు సెల్యూట్ చేస్తున్నారనీ..మేము అధికారంలోకి వస్తే మా బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటామని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాద�
ఏపీ సీఎం జగన్ అనంతపురంలో పర్యటిస్తారు. 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం నాడు జరిగే..కియా మోటర్స్ కంపెనీ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 9 గంటల 20 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు వ�
బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అనంతపురం లోని తపోవనం కూడలి వద్ద ఆదివారం తెల్లవారుఝూమున ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా..మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో 7 గురిక�
ట్రావెల్స్ వ్యాపారం కొంత కాలం ఆపేయాలనుకుంటున్నట్లు టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి చెప్పారు. ఇటీవల ఆర్టీఏ అధికారులు దివాకర్ ట్రావెల్స్ బస్సులపై దాడులు చేసి బస్సులను సీజ్ చేశారు. బస్సులు, ఇతర ఆస్తుల విషయంలో తనపై అనేక ఒత్తిళ్లు ఉ�
అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పెన్షన్ కోసం పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. వచ్చే నెల పెన్షన్ రాకపోతే పెట్రోల్ పోసి చంపుతామన్నారు. చేతిలో కొడవలితో ఓ