Home » Anantha Nag
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో నిన్న రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో ముజాహిదీన్ ఉగ్రవాద సంస్ధకు చెందిన కమాండర్ మృతి చెందాడు.
మూడవ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అస్సాంలోని డిస్ పూర్ లో మన్మోహన్ ఓటు వేశారు. అలాగే కశ్మీర్ మాజీ సీఎం..పీడీపీ నేత మహబూ�