Home » Anantnag Encounter
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం సాయంత్రం ఓ సభలో మాట్లాడుతూ.. అమరవీరుల ప్రతి రక్తపు చుక్కకు ప్రతీకారం తీర్చుకుంటామని, ఉగ్రవాద నిర్వాహకులు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని అన్నారు.